ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని శివరాజ్ నగర్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో సబ్సిడీపై దాన రైతుకు ఇస్తుంది బీమా కార్యక్రమం నిర్వహించారు. రేషన్ కార్డు కలిగిన పాడి రైతులకు 1110 రూపాయలు విలువ గలిగిన 50 కేజీల దాన సంచిని సబ్సిడీలో 550 రూపాయలకు అందజేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు.