సికింద్రాబాద్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. దేశంలోని యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలనే సంకల్పంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 26, 2025న ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎంపికైన 51000 మందికి పైగా అభ్యర్థులకు నియామక పత్రాలను పంపిణీ చేయనున్నారు
1.2k views | Hyderabad, Telangana | Apr 25, 2025
rozgarmela-dopt_secunderabad
Share
Next Videos
నాంపల్లి: 30 ఏళ్లుగా విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులుగా విధులు నిర్వహిస్తున్న తమను ప్రభుత్వం గుర్తించాలి: కాంట్రాక్టు అధ్యాపకులు