Public App Logo
Jansamasya
Uttar_pradesh
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Karnataka
Bareilly
���प
Agra
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut
Amitshah
Fire
Live
Jhansi
Yogiadityanath

నాంపల్లి: 30 ఏళ్లుగా విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులుగా విధులు నిర్వహిస్తున్న తమను ప్రభుత్వం గుర్తించాలి: కాంట్రాక్టు అధ్యాపకులు

Nampally, Hyderabad | Apr 8, 2025
30 ఏళ్లుగా విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులుగా విధులు నిర్వహిస్తున్న తమను ప్రభుత్వం గుర్తించాలని కోరుతూ కాంట్రాక్టు అధ్యాపకులు మంగళవారం మధ్యాహ్నం కోఠిలో ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత కాంగ్రెస్ నేతలు తమ క్రమబద్ధీకరణకు హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఉన్నత విద్యార్హతలు, అనుభవంతో ఉన్న తమను కొత్త నియామకాలమందు క్రమబద్ధీకరించాలని కోరారు. లేనియెడల తరగతులను బహిష్కరించి ఉద్యమం కొనసాగిస్తామని హెచ్చరించారు.