శింగనమల: నార్పల మండల కేంద్రంలోని గూగూడు రోడ్డు మరమ్మతులు చేయించాలని వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్రప్రధాన కార్యదర్శి కుల్లాయప్ప డిమాండ్
నార్పల మండల కేంద్రంలోని గూగూడు రోడ్డు మరమ్మతులు చేయించాలని స్పెషలాఫీసర్ ఎంపీడీవో మమతా దేవికి వినతిపత్రం సమర్పించారు .బుధవారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో వినతిపత్ర సమర్పించారు ప్రభుత్వానికి నివేదిక పంపించి త్వరలోనే గూగూడు రోడ్డు మరమ్మతులు చేస్తామని భరోసా ఇచ్చారు.