Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

మార్కాపురం: జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సమయాన్ని మార్చినట్లు తెలిపిన జిల్లా కలెక్టర్ విజయ సునీత

India | Apr 26, 2026
మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక సమయాన్ని మార్పు చేస్తున్నట్లు కలెక్టర్ విజయ సునీత ఓ ప్రకటనలో తెలిపారు. వేసవి తీవ్రత దృష్టిలో పెట్టుకుని ప్రజలకు అనుకూలంగా ఉదయం 8 గంటల నుంచి అర్జీలు తీసుకుంటామని తెలిపారు. 11 గంటల వరకు అర్జీలు తీసుకోవడం జరుగుతుందని ఈ సమయం మార్పులను జిల్లాలోని ప్రజలు గమనించి తమ అర్జీలను సమర్పించాలని సూచించారు.
మార్కాపురం: జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సమయాన్ని మార్చినట్లు తెలిపిన జిల్లా కలెక్టర్ విజయ సునీత - India News