మార్కాపురం జిల్లా కేంద్రంలోని కోర్టు సీనియర్ సివిల్ జడ్జి ప్రాంగణంలో లోక్ అదాలత్ పై న్యాయవాదులతో సీనియర్ సివిల్ జడ్జి దేవేంద్ర రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవేంద్ర రెడ్డి మాట్లాడుతూ ... జిల్లా ఆరవ అదనపు జడ్జి శుభవాణి ఆదేశాల మేరకు మార్చి 14వ తేదీ జాతీయ లోక్ అదాలత్ లో ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీమార్గం ద్వారా పరిష్కారం అయ్యేవిధంగా తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించడం జరిగిందన్నారు