Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

మార్కాపురం: మార్కాపురం మండలంలోని ప్రజలు పిడుగులు పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన ఎమ్మార్వో చిరంజీవి

India | May 29, 2026
మార్కాపురం మండలంలోని పలు ప్రాంతాలలో పిడుగులు పడే అవకాశం ఉన్నందున ప్రజల అప్రమత్తంగా ఉండాలని ఎమ్మార్వో చిరంజీవి సూచించారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సమయంలో చెట్ల కింద మొబైల్ టవర్స్ వద్ద విద్యుత్ స్తంభాల సమీపంలో పొలాలలో లేదా ఇతర బహిరంగ ప్రదేశాలలో ఉండరాదని తెలిపారు. తప్పనిసరిగా సురక్షితమైన భవనాలలో ఆశ్రయం పొందాలని కోరారు. రైతులు కూలీలు ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
మార్కాపురం: మార్కాపురం మండలంలోని ప్రజలు పిడుగులు పడే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన ఎమ్మార్వో చిరంజీవి - India News