కొండపి: జరుగుమల్లి మండలం దావగూడూరులో రెవిన్యూ సదస్సు నిర్వహించి రైతుల వద్ద నుంచి అర్జీలు స్వీకరించిన తహసిల్దార్ వెంకటేశ్వరరావు
ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం దావగూడూరు విలేజ్ ఫోర్స్ విజిట్ కార్యక్రమంలో భాగంగా గురువారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. తహసిల్దార్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రైతులు తమ సమస్యలపై అర్జీలు సమర్పించారు. వచ్చిన అర్జీలు అన్నిటిని పరిశీలించి. పరిష్కారం చూపిస్తామని వెంకటేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.