గిద్దలూరు: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఈనెల 19వ తేదీ నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతను పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిక
ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏదైనా 19వ తేదీ నుంచి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతాయని వాతావరణ శాఖ శుక్రవారం హెచ్చరించింది. ఒకటి పూట ఉష్ణోగ్రతలు 44 డిగ్రీల వరకు నమోదుకు అయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దాదాపు నాలుగు రోజులపాటు ఉష్ణోగ్రతలు ఇదేవిధంగా ఉంటాయని ప్రజలు మధ్యాహ్నం పుట్ట అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా వృద్ధులను సురక్షితమైన అనుకూలమైన వాతావరణం లో ఉంచాలని అంతేకాకుండా వడదెబ్బ తగలకుండా ప్రజలు జాగ్రత్త పాటించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.