Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

రాయదుర్గం: పట్టణంలో రైలు ఢీకొని తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు, పరిస్థితి విషమం

Rayadurg, Anantapur | May 28, 2026
రాయదుర్గం పట్టణంలో రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ఢీకొని శంకరమ్మ అనే వృద్ధురాలు తీవ్రంగా గాయపడింది. స్థానికుల వివరాలమేరకు చంద్రబాబు కాలనీలో నివాసం ఉంటున్న ఆమె గురువారం రాత్రి రైల్వే ట్రాక్ వద్దకు బహిర్భూమికి వెళ్లింది. ఆ సమయంలో రైలు వచ్చి ఢీకొనింది. తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను 108 అంబులెన్స్ లో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తలకు కాళ్లకు బలమైన గాయాలు కావడంతో ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది.