శింగనమల: సింగనమల మండలం ఏపీడబ్ల్యూజేఎఫ్ మండల అధ్యక్షుడు ప్రజాశక్తి ఆది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు జర్నలిస్టుల సమస్యల పరిష్కరించేందుకు
సింగనమల మండల కేంద్రంలోని మండల అధ్యక్షుడుగా ఏపీడబ్ల్యూజేఎఫ్ మండల అధ్యక్షుడు ప్రజాశక్తి ఆది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయంలో నూతన కమిటీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు సహకరించినందుకు కృతజ్ఞతలు తెలియజేసిన మండల అధ్యక్షుడు ఆది.