Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

గిద్దలూరు: కొమరోలు మండలంలో మే 18వ తేదీ సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు వెల్లడి

Giddalur, Prakasam | May 17, 2026
మార్కాపురం జిల్లా కొమరోలు మండలం కసినపల్లె విద్యుత్ సబ్స్టేషన్ పరిధిలో మే 18వ తేదీ సోమవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మరమ్మత్తుల కారణంగా గృహ మరియు వ్యవసాయ సంబంధిత విద్యుత్ సరఫరా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు నిలిచిపోతుందని ఈ విషయాన్ని స్థానిక ప్రజలు గమనించి విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలని ఏఈ విజ్ఞప్తి చేశారు.

MORE NEWS