Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
सपा
कानपुर
Pm
Uttarpradesh

దర్శి: ఎండ తీవ్రతతో ప్రధాన వీధులు వ్యాపార సముదాయాలు జనసంచారం లేక బోసిపోయిన దర్శి పట్టణం

Darsi, Prakasam | Apr 19, 2026
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలో ఆదివారం ఉదయం నుంచి ఎండలు మండిపోతున్నాయి. ఏకంగా 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయిందని పట్టణ ప్రజలు తెలిపారు. మధ్యాహ్నం ఒంటిగంట నుండి ఎండ ఎక్కువగా ఉండటంతో జనం బయటికి రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి ఏర్పడిందన్నారు. పట్టణంలోని ప్రధాన వీధులు వ్యాపార సముదాయాలు జనసంచారం లేక బోసిపోయి కనిపించాయి. గత వారం నుంచి ఎండలు బాగా పెరిగాయని వారన్నారు.

MORE NEWS

దర్శి: ఎండ తీవ్రతతో ప్రధాన వీధులు వ్యాపార సముదాయాలు జనసంచారం లేక బోసిపోయిన దర్శి పట్టణం - Darsi News