Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాయదుర్గం: పట్టణంలో ప్రారంభమైన జనగణన 2027 ఇండ్ల గణన ప్రక్రియ

Rayadurg, Anantapur | Apr 16, 2026
జనగణన 2027లో బాగంగా మొదటి విడత కింద చేపడుతున్న ఇండ్ల గణన ప్రక్రియ ప్రారంభమైంది. రాయదుర్గంలో ఆర్డీఓ వసంతబాబు, మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి, తహసీల్దార్ హరికుమార్ ల సమక్షంలో రాయదుర్గం ఎమ్మెల్యే కాలవశ్రీనివాసులు గురువారం స్వయంగా ఆన్ లైన్ లో తన కుటుంబ వివరాలు నమోదు చేసి స్వీయ గణన చేసుకుని కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. స్వీయ గణన చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
రాయదుర్గం: పట్టణంలో ప్రారంభమైన జనగణన 2027 ఇండ్ల గణన ప్రక్రియ - Rayadurg News