శింగనమల: నార్పల మండల కేంద్రంలోని సోషల్ ఆడిట్ చేయడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు వాపోయారు
నార్పల మండల కేంద్రంలోని సోషల్ ఆడిట్ చేయడంలో అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు గ్రామ ప్రజలు వాపోయారు మంగళవారం మధ్యాహ్నం రెండు గంటలు ఐదు నిమిషాల సమయంలో ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి జిల్లా అధికారుల స్పందించి సోషల్ ఆడిట్ జరిపి చర్యలు తీసుకోవాలని తెలిపారు.