మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం మండలం పాలుట్ల గూడెం సమీపంలోని బావిపెంట దగ్గర నందీశ్వరుడు విగ్రహం బయటపడింది. ఈ విగ్రహాన్ని చూసినా స్థానికులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. విగ్రహంపై శివుడు అమ్మవారి చిహ్నాలు ఉన్నాయి. స్థానికులు వాటిని చూడడానికి ఆసక్తి కనపరిచారు.