బుక్కరాయసముద్రం మండల కేంద్రంలోని శనివారం సాయంత్రం 6:40 నిమిషాల సమయంలో గ్రామ ప్రజల సహకారంతోనే రాతి దూల పోటీలను నిర్వహించారు ఎలాంటి అవాంఛనీ సంఘటన జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు రైతులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ పోటీలను తిలకించారు.