గిద్దలూరు: గిద్దలూరులో రెండేళ్ల పాలన కూటమి ప్రభుత్వం పొదుపు చేసుకున్న సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు
విజయవంతంగా కూటమిపాలన రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గిద్దలూరు టిడిపి కార్యాలయంలో గురువారం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఈ సందర్భంగా కేక్ కట్ చేశారు. ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలు అమలు చేశారన్నారు. యువతకు డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు ఇస్తే వైసిపి అనవసరంగా బురద జరుగుతుందని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.