శింగనమల: సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన ఉన్నందున పెద్ద ఎత్తున టిడిపి నేతలు తరలిరావాలని పిలు
జులై 1న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వడియం పేటగ్రామం వద్ద అమరావతి హైవేకి ఘన స్వాగతం పలికేందుకు టిడిపి నేతలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే బండారు శ్రావణి. మంగళవారం సాయంత్రం ఐదు గంటల 20 నిమిషాల సమయం లో మీడియా సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు