శింగనమల: సింగనమల మండల కేంద్రంలోని రైతు సమస్యల పైన ఈ నెల 11వ తేదీన జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమన్వయకర్త మాజీ మంత్రి శైలజనాథ్
అనంతపురం జిల్లా కలెక్టర్కు రైతు సమస్యల పైన వినతి పత్రం అందజేస్తున్నట్లు సింగనమల నియోజకవర్గం మాజీ మంత్రి శైలజనాథ్ తెలిపారు. సింగనమల మండల కేంద్రంలోని ఆదివారం సాయంత్రం 5 గంటల 50 నిముషాల సమయంలో మీడియా సంస్థ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలన్నారు.