గిద్దలూరు: గిద్దలూరు మండలం కొంగలవీడు గ్రామంలోని ఈశ్వరమ్మ ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అశోక్ రెడ్డి
మార్కాపురం జిల్లా గిద్దలూరు మండలం కొంగలవీడు గ్రామంలోని ఈశ్వరమ్మ ఆలయంలో ఆదివారం జరిగిన ప్రత్యేక పూజ కార్యక్రమాలలో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ ధ్వజస్తంభం ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా అర్చకు నిర్వహించిన పూజా కార్యక్రమాలను పాల్గొని తీర్థ ప్రసాదాల స్వీకరించారు. ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అమ్మవారికి పూలమాలవేసి తమ మొక్కు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో స్థానిక ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.