దర్శి: కురిచేడు మండలం నాంచారాపురంలో నూతన సీతారామ లక్ష్మణ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం
ప్రకాశం జిల్లా కురిచేడు మండలం నాంచార పురంలో నూతన సీతారామ లక్ష్మణ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శి టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు.