అభివృద్ధికి నోచుకోలేని దొనకొండ పై నిర్లక్ష్యం ఎందుకు చేస్తున్నారని కూటమి ప్రభుత్వాన్ని ఎస్ పి హెచ్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు సుజాత ప్రశ్నించారు. రైల్వే స్టేషన్ ఏర్పోర్ట్ ఎన్నో సౌలభ్యాలు ఉన్న ప్రభుత్వాలు సవతి తల్లి ప్రేమ చూపుతున్నారని మండిపడ్డారు. మాపై చిత్తశుద్ధి ఉంటే దొనకొండను మార్కాపురం జిల్లాలో కలపాలని డిమాండ్ చేశారు.