మార్కాపురం: మార్కాపురం జిల్లా కేంద్రంలో నమోదైన 42 డిగ్రీల ఉష్ణోగ్రత
మార్కాపురం జిల్లా కేంద్రంలో అధిక ఉష్ణోగ్రతతో ప్రజల అల్లాడిపోతున్నారు. ఆదివారం రోజు నలభై రెండు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. దీంతో ప్రధాన రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. రద్దీగా ఉండే ప్రాంతాలలో కూడా జనసంచారం కనిపించలేదు. ఉదయం 8 గంటల నుండి బాణుడు భగభగ మండిపడుతున్నాడు. బయటికి రావాలంటేనే అల్లాడిపోతున్నామని స్థానికులు తెలిపారు.