Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

రాయదుర్గం: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన 74 ఉడేగోళం గ్రామానికి చెందిన రైతు తిప్పేస్వామి చికిత్స పొందుతూ మృతి

Rayadurg, Anantapur | May 5, 2026
రాయదుర్గం మండలం 74 ఉడేగోళం గ్రామానికి చెందిన తిప్పేస్వామి అనే రైతు చికిత్స పొందుతూ మృతి చెందాడు. కౌలు వ్యవసాయం ద్వారా జీవనం సాగిస్తున్న అతను అప్పుల భారంతో మానసికంగా కుంగిపోయి గత నెల 29 న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మంగళవారం మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రాయదుర్గం: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన 74 ఉడేగోళం గ్రామానికి చెందిన రైతు తిప్పేస్వామి చికిత్స పొందుతూ మృతి - Rayadurg News