తరిమెల గ్రామంలోని ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి ప్రజలకు మందులను పంపిణీ చేశారు అనంతరం వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు మంగళవారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి అనంతరం మండలం పంపిణీ చేశారు.