కొండపి: మరిపూడి మండలం అయ్యవారిపాలెం గ్రామం వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి కొండప్ప అనే వ్యక్తి మృతి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం అయ్యవారిపాలెం గ్రామంలో మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనం అదుపుతప్పి అయ్యవారిపాలెం గ్రామానికి చెందిన కొండప నాయుడు అనే వ్యక్తి మృతి చెందాడు. దెబ్బతిన్న రోడ్డు వల్లే ప్రమాదం జరిగిందని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ప్రమాదంపై దర్యాప్తు చేస్తున్నారు.