Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాయదుర్గం: ఓటరు వెరిఫికేషన్ లో అప్రమత్తంగా ఉండాలని వైసిపి బిఎల్ఎ లకు దిశానిర్ధేశం చేసిన మెట్టుగోవిందరెడ్డి

Rayadurg, Anantapur | Jun 14, 2026
స్పెషల్ ఇన్టెన్షివ్ రివిజన్ సర్ ఓటరు వెరిఫికేషన్ లో బిఎల్ఎ లు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మెట్టుగోవిందరెడ్డి పిలుపునిచ్చారు. బొమ్మనహాల్ మండలం ఉద్దేహాల్ గ్రామంలో SIR పై పార్టీ నాయకులు కార్యకర్తలకు అవగాహన కల్పిస్తూ ఆదివారం సదస్సు నిర్వహించారు. అధికార పార్టీ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉందని, వైసీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని దిశానిర్ధేశం చేశారు. మండల కన్వీనర్ రామాంజినేయులు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజ్ కుమార్, పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి