రాయదుర్గం: ఓటరు వెరిఫికేషన్ లో అప్రమత్తంగా ఉండాలని వైసిపి బిఎల్ఎ లకు దిశానిర్ధేశం చేసిన మెట్టుగోవిందరెడ్డి
స్పెషల్ ఇన్టెన్షివ్ రివిజన్ సర్ ఓటరు వెరిఫికేషన్ లో బిఎల్ఎ లు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మెట్టుగోవిందరెడ్డి పిలుపునిచ్చారు. బొమ్మనహాల్ మండలం ఉద్దేహాల్ గ్రామంలో SIR పై పార్టీ నాయకులు కార్యకర్తలకు అవగాహన కల్పిస్తూ ఆదివారం సదస్సు నిర్వహించారు. అధికార పార్టీ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశం ఉందని, వైసీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని దిశానిర్ధేశం చేశారు. మండల కన్వీనర్ రామాంజినేయులు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాజ్ కుమార్, పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి