ఉరవకొండ: రామాయపట్నం పోర్టు నిర్మాణ పురోగతిపై ఉరవకొండ కు చెందిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సమీక్ష
ఏపీ సచివాలయంలో శుక్రవారం రామాయపట్నం పోర్టు నిర్మాణ పురోగతిపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ మంత్రి వర్గ ఉప సంఘంతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పోర్టు స్టేజ్ వన్ నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయో ఆరా తీశారు. అంతర్గత మరియు బాహ్య రహదారుల పురోగతిపై కూడా ఆరా తీశారు. అంతేకాకుండా రోడ్డు కనెక్టివిటీపై కూడా సమీక్ష నిర్వహించారు.