శింగనమల: బుక్కరాయసంద్ర మండల కేంద్రంలోని మైనర్లకు ద్విచక్ర వాహనాలు ఇస్తే చర్యలు తప్పు అని కౌన్సిలింగ్ నిర్వహించిన సీఐ పుల్లయ్య
బుక్కరాయ సుందర మండల కేంద్రంలోని శనివారం రాత్రి 7 గంటల 30 నిమిషాల సమయంలో విస్తృతంగా వాహనాల తనకి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం మైనర్లో ద్విచక్ర వాహనాలు రోడ్డుమీదకి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించిన సిఐ పుల్లయ్య.