కొండపి: టంగుటూరు జాతీయ రహదారిపై మద్యం తాగి లారీ నడిపిన లారీ డ్రైవర్ కి మూడు నెలలు జైలు శిక్షతో పాటు జరిమానా విధించిన కోర్టు
మద్యం సేవించి లారీ నడిపిన డ్రైవర్ కు 3రోజులు జైలు శిక్ష విధించినట్లు ఎస్సై నాగమల్లేశ్వరరావుతెలిపారు. ఎస్సై కథనం మేరకు నేటి ఉదయం బుధవారం టంగుటూరు టోల్ ప్లాజా సమీపంలో తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. ఆ సమయంలో రాజస్థాన్కు చెందిన లారీ డ్రైవర్ బన్నీ సింగ్ మద్యం సేవించి నట్లు గుర్తించి కేసు నమోదు చేసి సింగరాయకొండకోర్టులో హాజరు పరచగా మూడు రోజులు జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.