Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

శింగనమల: పెరవలి గ్రామంలో స్వచ్ఛ రథం వాహన సేవలో ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని మండల కన్వీనర్ మారుతీ నాయుడు తెలిపారు

Singanamala, Anantapur | Apr 23, 2026
స్వచ్ఛరథం వాహన సేవలు ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని సింగనమల మండల కన్వీనర్ మారుతి నాయుడు తెలిపారు. బుధవారం సాయంత్రం ఐదు గంటల 20 నిమిషాల సమయం లో పెరవలి గ్రామంలోని ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ బాటిల్ కవర్లు వేస్ట్ పేపర్ లాంటివి ఎక్కడపడితే అక్కడ పడకుండా భద్రపరచుకొనే స్వచ్ఛరథం వాహనం తమ గ్రామానికి వచ్చినప్పుడు వాహనంలో వేస్ట్ పరికరాలు అందించాలని సూచించారు.

MORE NEWS

శింగనమల: పెరవలి గ్రామంలో స్వచ్ఛ రథం వాహన సేవలో ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని మండల కన్వీనర్ మారుతీ నాయుడు తెలిపారు - Singanamala News