కొండపి: సింగరాయకొండ నవోదయ పాఠశాలలో అనుమానస్పద మృతి చెందిన విద్యార్థి మృతి పై దర్యాప్తు చేస్తున్న అడిషనల్ ఎస్పీ సౌజన్య
ప్రకాశం జిల్లా సింగరాయకొండ లోని నవోదయ పాఠశాలలో ఫిబ్రవరి 14వ తేదీన అనుమానస్పద మృతి చెందిన 6వ తరగతి విద్యార్థి తౌషిక్ మృతిపై అధికారులు విచారణ చేపట్టారు. మంగళవారం నెల్లూరు జిల్లా అడిషనల్ ఎస్పీ సౌజన్య స్థానిక సిఐఎస్ఐ లతో కలిసి విచారణ చేపట్టారు. నివేదిక తయారు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.