గార్లదిన్నె మండల కేంద్రమైన శుక్రవారం ఉదయం 11:50 నిమిషాల సమయంలో చీని రైతులను ఆదుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. అనంతరం పండ్ల తోటలను సందర్శించారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ నివేదిక పంపించి రైతులను ఆదుకోవాలని అన్నారు.