Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

దర్శి: దర్శి లో ఎన్టీఆర్ పల్లెవనం పార్కు అగ్ని ప్రమాదం పై ఆగ్రహం వ్యక్తం చేసిన టిడిపి ఇన్చార్జి లక్ష్మి

Darsi, Prakasam | May 22, 2026
ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని ఎన్టీఆర్ పల్లెవనం పార్కు పరిసరాలలో గురువారం రాత్రి అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసినదే. ఈ నేపథ్యంలో టిడిపి ఇన్చార్జి గొట్టిపాటి లక్ష్మి పార్కును పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా ఆకతాయిలు చేశారా ప్రమాదమా అని తెలుసుకోవాలని డి.ఎస్.పి మురళి కృష్ణకు సూచించారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు.

MORE NEWS