Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

గిద్దలూరు: బేస్తవారిపేటలో చెత్త సేకరించే రిక్షాలతో పాటు స్వచ్ఛ రథలు ప్రారంభించిన కలెక్టర్ విజయ సునీత ఎమ్మెల్యే అశోక్ రెడ్డి

Giddalur, Prakasam | May 19, 2026
మార్కాపురం జిల్లా బేస్తవారిపేట ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో మంగళవారం చెత్త సేకరించే రిక్షాలతో పాటు స్వచ్ఛ రథాలను ఎమ్మెల్యే అశోక్ రెడ్డి తో పాటు కలెక్టర్ విజయ సునీత ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల పరిశుభ్రత లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి అన్నారు. ఇంటింటికి వచ్చి పారిశుద్ధ్య కార్మికులు చెత్తని సేకరిస్తారని ప్రజలు తడి చెత్త పొడి చెత్త విడిగా వేసి కార్మికులకు సహకరించాలన్నారు. అలానే వేస్ట్ పదార్థాలు పడవేయకుండా పర్యావరణాన్ని కాపాడాలని అలానే వాటిని స్వచా రథాలలో ఇచ్చి తమ కావాల్సిన నిత్యవసర వస్తువులు పొందవచ్చని కలెక్టర్ తెలిపారు.

MORE NEWS

గిద్దలూరు: బేస్తవారిపేటలో చెత్త సేకరించే రిక్షాలతో పాటు స్వచ్ఛ రథలు ప్రారంభించిన కలెక్టర్ విజయ సునీత ఎమ్మెల్యే అశోక్ రెడ్డి - Giddalur News