Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
Bjp
National
Police
Bihar
India
Coronavirus
किसान
कांग्रेस
मौत
Accident
Congress
Modi
Delhi
Viral
मध्यप्रदेश
Bollywood
Breakingnews
Narendramodi
Madhya_pradesh
Mp
Madhyapradesh
Pmmodi
Kerala
Rahulgandhi
Chhattisgarh
Uttarpradesh

రాయదుర్గం: పన్ను కట్టినా కొళాయికి నీరు రావడం లేదని ప్రశ్నించినందుకు వంద్దుడిపై TDP నేత దంపతుల దాడి, అవమాన భారంతో ఆత్మహత్యాయత్నం

Rayadurg, Anantapur | Jul 14, 2026
పన్ను కడుతున్నప్పటికీ నీళ్లు ఎందుకు వదలడం లేదని ప్రశ్నించినందుకు ఓ టీడీపీ నేత దంపతులు 70 ఏళ్ల వృద్ధుడిపై చెప్పుతో కొట్టి దాడిచేసి అవమానపరచిన ఘటనతో అవమానం భరించలేక ఆ వృద్ధుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాదితుడి కుటుంబ సభ్యులు మంగళవారం మీడియాకు తెలిపిన వివరాల మేరకు రాయదుర్గం నియోజకవర్గం కణేకల్లు మండలంలోని 43 ఉడేగోళం గ్రామానికి చెందిన మోకా ఆంజినేయులు ఇంటికొళాయి నీటిపన్ను బకాయి పడడంతో గతనెలలో టీడీపీ నాయకుల ప్రమేయంతో అతడి పింఛన్ డబ్బు నుంచి పన్ను బకాయి రూ.2 వేలు మినహాయించుకుని మిగిలిన రూ.2 వేలు ఇచ్చారు.