తాడిపత్రి: తాడిపత్రిలోని అల్ట్రాటెక్ క్రీడా మైదానంలో ప్రారంభమైన పోలీసు -జర్నలిస్ట్ క్రికెట్ టోర్నమెంట్
తాడిపత్రి లోని అల్ట్రాటెక్ క్రీడ మైదానంలో బుధవారం పోలీసు-జర్నలిస్ట్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమైంది. తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా రోహిత్ కుమార్ చౌదరి క్రీడాకారులందరినీ పరిచయం చేసుకున్నారు. ఎంతో రసవత్తరంగా క్రికెట్ పోటీలు కొనసాగుతున్నాయి. టోర్నమెంట్ లో విజేతగా నిలిచే జట్టు క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేయనున్నారు.