గార్లదిన్నె మండల కేంద్రంలోని వర్చువల్ విధానంలో విబిజి రామ్ జి పథకాన్ని ప్రారంభించిన ఎంపీడీవో భాష ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు అధికారులు తదితరులు పాల్గొన్నారు గురువారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయంలో ఈ పథకాన్ని ప్రారంభించారు అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో మొక్కలు నాటారు.