గిద్దలూరు: కొమరోలు మండలం రెడ్డిచర్ల పరిధిలో మే 13న విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ శ్రీనివాసులు వెల్లడి
మార్కాపురం జిల్లా కొమరోలు మండలంలో మే 13వ తేదీ బుధవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని మంగళవారం విద్యుత్ శాఖ ఏఐ శ్రీనివాసులు ఓ ప్రకటనలో తెలిపారు. మండలంలోని రెడ్డి చర్ల విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మరమ్మత్తుల కారణంగా విద్యుత్ సరఫరా తెలిసిపోతుందని ఈ విషయాన్ని ప్రజలు గమనించి అధికారులకు సహకరించాలని ఏఈ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు.