Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

గిద్దలూరు: గిద్దలూరు పట్టణంలోని రామాలయం వీధిలో జనగణ సర్వే ని పరిశీలించిన కమిషనర్ రమణబాబు

Giddalur, Prakasam | May 5, 2026
మార్కాపురం జిల్లా గిద్దలూరు పట్టణంలోని రామాలయం వీధిలో 2027 సెన్సస్ జనగణన సర్వేలో భాగంగా నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను మున్సిపల్ కమిషనర్, సెన్సస్ చార్జ్ ఆఫీసర్ ఈ.వి. రమణ బాబు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులతో నేరుగా మాట్లాడి సర్వే ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు. ప్రజలు ఖచ్చితమైన సమాచారాన్ని అందించి ప్రభుత్వ కార్యక్రమాలకు సహకరించాలని కోరారు.

MORE NEWS