దర్శి: భోజనం పాడు గ్రామంలో వంగవీటి రంగా శ్రీకృష్ణదేవరాయల విగ్రహాలను ఆవిష్కరించిన దర్శి టిడిపి ఇన్చార్జి లక్ష్మీ, వంగవీటి రాధా
Darsi, Prakasam | May 18, 2026 ప్రకాశం జిల్లా కురిచేడు మండలం బోధనంపాడు గ్రామంలో వంగవీటి రంగా శ్రీకృష్ణదేవరాయల విగ్రహాలను టిడిపి దర్శి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మరియు వంగవీటి రాధా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డబ్బుతో వచ్చిన పేరు కొంతకాలమే ఉంటుంది. ప్రజల ఆశీస్సులతో వచ్చేది తరతరాలుగా గుర్తుంటుందని అన్నారు. అన్ని సామాజిక వర్గాల ప్రజల గుండెల్లో ఉన్న వ్యక్తి రంగా ఆ పేరులోనే వైబ్రేషన్ ఉంటుందని అన్నారు.