Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

మార్కాపురం: రాజస్థాన్ లోని అజ్మీర్ దర్గాను సందర్శించిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి

India | May 6, 2026
మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి రాజస్థాన్ లోని అజ్మీర్ ఖాజా మొహినుద్దీన్ దర్గాను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జిల్లా నియోజకవర్గంలోని ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని చాదర్ సమర్పించినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు సహకారంతో త్వరలో వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అవ్వాలని దర్గాలో ప్రార్థనలు చేశామన్నారు.