శింగనమల: మంగపట్నం పంచాయతీ పరిధిలో శ్రీనివాస్ రెడ్డి రైతువి గుర్తుతెలియ వ్యక్తులు డ్రిప్పు పైపులు దగ్ధం పోలీసులు కేసు నమోదు
మంగపట్నం పంచాయతీ పరిధిలోని శ్రీనివాస్ రెడ్డి రైతువి గుర్తుతెలియని వ్యక్తులు డ్రిప్పు పరికరాలు దగ్ధం చేశారు. రైతు శ్రీనివాసరెడ్డి శనివారం ఉదయం 8:20 నిమిషాల సమయంలో పోలీసులను ఆశ్రయించారు పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని పీసీ ఫుటేజ్ ను పరిశీలించారు కేసు నమోదు చేసి దర్యాప్తు .పూర్తి వివరాలు తేలాల్చందన్నారు