Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

మార్కాపురం: ప్రజా సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరిన కాంగ్రెస్ పార్టీ మైనార్టీ చైర్మన్ మహబూబ్ వలి

India | Jun 19, 2026
మార్కాపురం మండలం పెద్దయాచవరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా మైనార్టీ విభాగం చైర్మన్ మహబూబ్ వలి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలు పలు సమస్యలను వారికి తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ... ప్రధానంగా స్మశాన వాటిక, మంచినీటి సమస్యలను తమ దృష్టికి తీసుకురావడం జరిగింది అన్నారు. ఆ సమస్యలను జిల్లా కలెక్టర్ విజయ సునీత దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తానన్నారు.