నిదనవాడ గ్రామంలో అక్రమంగా హిటాచితో ఇసుకను తరలిస్తుంటే శనివారం ఉదయం 6 గంటల 50 నిమిషాల సమయం లో గ్రామస్తులు అడ్డుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.