Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh

దర్శి: దొనకొండ మండలంలో జనగణన పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు తెలిపిన ఎమ్మార్వో రమాదేవి

Darsi, Prakasam | Apr 10, 2026
ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో జనగణన పకడ్బందీగా నిర్వహించేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్లు ఎమ్మార్వో రమాదేవి తెలిపారు. మే ఒకటో తేదీ నుండి జనగణన ప్రారంభమవుతుందన్నారు. అందుకు సంబంధించిన సిబ్బందికి ఏప్రిల్ 25 వరకు పలు విడతలుగా శిక్షణ ఇస్తున్నామన్నారు. ఆన్లైన్లో ద్వారా సొంతంగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. సిబ్బంది వచ్చినప్పుడు వారికి ఐడి నెంబర్ చెప్పాలన్నారు.

MORE NEWS