పిఠాపురం: కామ్రేడ్ సీతారాం ఏచూరి జీవితం పేదలకు అంకితం అని సిపిఎం నేతలు కొనియాడారు శనివారం కాకినాడ సుందరయ్య భవన్లో సిపిఎం, సిఏటియు ఆధ్వర్యంలో ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు దేశానికి ఆయన అందించిన సేవలను కాకినాడలో గడిపిన రోజులను గుర్తు చేసుకున్నారు ఆయన ఆశయ సాధన కోసం అక్యంగా కృషి చేస్తామని స్పష్టం చేశారు