Public App Logo
Jansamasya
News
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Nsui
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

రాయదుర్గం: ఆహారం కోసం వచ్చి విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ను తాకి షాక్ తో ఎలుగుబంటి మృతి

Rayadurg, Anantapur | Jun 17, 2026
ఆహారం కోసం వచ్చిన ఎలుగుబంటి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను తాకి షాక్‌కు గురై మరణించింది. రాయదుర్గం మండలం ఆర్‌బి వంక గ్రామంలోని జయరాం నాయక్ తోట వద్ద బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ డిప్యూటీ రేంజర్ ఆఫీసర్ దామోదర్ రెడ్డి, అటవీ సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. పశు వైద్యాధికారి డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేశారు. సుమారు 3 ఏళ్ల వయసున్న మగ ఎలుగుబంటి మామిడి పండ్లు తిని వెళుతూ ట్రాన్స్‌ఫార్మర్‌ను తాకి మృతి చెందినట్లు వారు నిర్ధారించారు.ఇటీవలే ఆహారం, నీటి కోసం వచ్చి రాయదుర్గం కొండల్లో చిరుత, అలాగే పట్టణ శివారు వడ్రహొన్నూరు అ