Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

మార్కాపురం: రాయవరం సమీపంలో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం చేపట్టకపోవడంతో తుప్పు పడుతున్న ఇనుము

India | Jun 30, 2026
మార్కాపురం మండలం రాయవరంలో గత ప్రభుత్వం 475 కోట్ల బడ్జెట్ తో వైద్య కళాశాల నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం 47.5 కోట్లు ఖర్చు చేసి భవనాలను ప్రారంభించారు. ఆ తరువాత ప్రభుత్వం మారడంతో నిర్మాణ పనులు ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి అనంతరం పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో వైద్య కళాశాల నిర్మాణం చేపడతామన్నారు. అయితే నిర్మాణాలు చేపట్టకపోవడంతో ఇనుము తుప్పు పట్టి పనికి రాకుండా పోయే పరిస్థితి ఏర్పడింది.
మార్కాపురం: రాయవరం సమీపంలో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణం చేపట్టకపోవడంతో తుప్పు పడుతున్న ఇనుము - India News